ఏపీలో విపరీతంగా తగ్గిన చికెన్ ధర

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:52 IST)
ఏపీలో చికెన్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. గత నెల వరకూ కిలో కోడిమాంసం రూ.200 వరకూ ఉండగా... ప్రస్తుతం రూ.120కి తగ్గిపోయింది. కరోనా వైరస్‌ భయమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

కోళ్లలో వైరస్‌ ఉంటుందన్న ప్రచారంతో దేశవ్యాప్తంగా చికెన్‌ వినియోగం బాగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థి తి స్పష్టంగా కనిపిస్తోంది. ఫారం కోడి కిలో రూ.100 నుంచి రూ.60కి తగ్గగా, చికెన్‌ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

చికెన్‌ రిటైల్‌గా కిలో రూ.120 అంటూ బోర్డులు పెట్టినా, కొనుగోళ్లు లేక చికెన్‌షాపులు వెలవెలబోతున్నాయి. రెస్టారెంట్లలోనూ నాన్‌వెజ్‌ ఫుడ్‌కు ఆర్డర్లు తగ్గాయి.

అలాగే కోడిగుడ్ల ధరలు కూడా కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. గతవారం వంద గుడ్లు రూ.420 ఉండగా, తెలంగాణలో రూ.380కి తగ్గింది. ఏపీలోనూ ధర రూ.20 తగ్గింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments