తిరుమల ఘాట్‌లో ద్విచక్రవాహనాలకు సమయం పెంపు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:14 IST)
తిరుమల కొండకు ద్విచక్రవాహనాల అనుమతి సమయాన్ని టీటీడీ పెంచింది. గతంలో లాక్‌డౌన్‌ ముందు వరకు ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఘాట్‌లో అనుమతించేవారు.

లాక్‌డౌన్‌తో కొంతకాలం ద్విచక్రవాహనాలను ఆపేశారు. దర్శనాలు మొదలుకాగానే స్థానికుల విజ్ఞప్తి మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు మార్పులు చేశారు.

అయితే భక్తులతో పాటు స్థానికుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటం, తిరుమలకు చేరుకునే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ద్విచక్రవాహనాలను అనుమతించేలా టీటీడీ అధికారులు సోమవారం నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments