Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరు ఓట్ల లెక్కింపు కేసు ఏప్రిల్‌ 1కి వాయిదా

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:26 IST)
ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేసుపై విచారణను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా వేసింది.

ఈ నెల 10న నగర పాలక సంస్థకు అన్ని మున్సిపాల్టీలతోపాటు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయని పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేస్తూ ఈ నెల 23వ తేదీ తీర్పు వెలువరిస్తానని చెప్పింది.

తర్వాత 24వ తేదీకి వాయిదా వేయగా, డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ 1న విచారణ చేపడతామని తెలిపింది. ఆ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఓట్ల లెక్కింపుపై తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments