ఏలూరు ఓట్ల లెక్కింపు కేసు ఏప్రిల్‌ 1కి వాయిదా

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:26 IST)
ఏలూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేసుపై విచారణను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా వేసింది.

ఈ నెల 10న నగర పాలక సంస్థకు అన్ని మున్సిపాల్టీలతోపాటు ఎన్నికలు జరిగాయి. ఓటర్ల లిస్టులో తప్పులు ఉన్నాయని పలువురు కోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపును హైకోర్టు వాయిదా వేస్తూ ఈ నెల 23వ తేదీ తీర్పు వెలువరిస్తానని చెప్పింది.

తర్వాత 24వ తేదీకి వాయిదా వేయగా, డివిజన్‌ బెంచ్‌ ఏప్రిల్‌ 1న విచారణ చేపడతామని తెలిపింది. ఆ రోజు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఓట్ల లెక్కింపుపై తీర్పు వెలువరిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments