"కేజీఎఫ్-2" సినిమా చూస్తూ వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 9 మే 2022 (21:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కనకవర్షం కురిపిస్తున్న "కేజీఎఫ్-2" చిత్రాన్ని చూస్తున్న ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు నగరంలోని ఓ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని చూస్తూ ఓ ప్రేక్షకుడు థియేటర్‌లోనే కోల్పోయాడు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్‌కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రేక్షకుడు ఏ కారణంతో చనిపోయాడన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. కాగా గత నెల 14వ తేదీన విడుదలైన ఈ కేజీఎఫ్ చిత్రం దేశంలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments