Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్యం జిల్లాలో ఏనుగు.. బస్సు అద్దాలు పగుల గొట్టింది.. భయంతో..?

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (19:11 IST)
Elephant
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలోని అర్థమ్ గ్రామంలో సోమవారం ఓ ప్రైవేట్ బస్సుపై ఏనుగు దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
 
ఏనుగు రాకపోకలను అడ్డుకోవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ బస్సు వైపు చార్జింగ్ పెట్టి వచ్చి ట్రంక్‌తో విండ్‌షీల్డ్‌ను ధ్వంసం చేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ వీడియోలో బస్సులోని ప్రయాణికులు భయంతో కిందకు దిగి పరుగులు తీస్తున్నారు. డ్రైవర్ ముందుజాగ్రత్త చర్యగా బస్సును వెనక్కి తిప్పాడు. 
 
ఆ తర్వాత ఏనుగు వాహనం నుంచి దూరంగా వెళ్లడంతో ప్రయాణికుడు ఊపిరి పీల్చుకున్నాడు. చుట్టూ గుమిగూడిన కొంతమందిని ఏనుగు వెంబడించడం కనిపించింది. ఏనుగు జనవాసంలోకి రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments