ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అనుసంధానికి పచ్చజెండా ఊపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. 
 
ఆధార్ నంబరుతో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానం చేసే అంశంపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల సాంకేతిక నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ రెండు గుర్తింపు కార్డులను అనుసంధానం చేయడం వల్ల దొంగ ఓట్లను నమోదు చేయడానికి వీలుండదు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానమైతేనే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. దీనివల్ల దొంగ ఓట్లు, రిగ్గింగ్ వంటిని జరగకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి వీలుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments