Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా సర్కారుకు షాక్.. వాలంటీర్లను కాస్త పక్కనబెట్టండి..

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (21:57 IST)
ఏపీలోని వైకాపా సర్కారుకు షాక్ తప్పలేదు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతం పక్కనబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ద్వారానే.. అన్ని పనులు కొనసాగుతున్నాయి. 
 
50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించడంతో.. ఏం జరిగినా వారి కనుసన్నలోనే సాగుతోంది. ఈ నేపథ్యంలో సర్కార్‌కు షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ మేరకు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కె. మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు.  
 
ముఖ్యంగా ఓటర్ల నమోదులో వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దన్నారు. ఓటర్-ఆధార్ అనుసంధానంలోనూ వాలంటీర్లను వినియోగించ వద్దని స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థులకు వాలంటీర్లు ఏజెంట్లుగా ఉండకూడదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments