Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి రవాణాపై తూర్పు గోదావరి పోలీస్ ఉక్కుపాదం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:45 IST)
తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి, చింతూరు సర్కిల్ పోలీసులు గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నారు.

ఈ నేపద్యంలో చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం నాడు పెద్ద లారీలో బొగ్గు మాటున తరలిస్తున్న 29 సంచుల్లో 870 కేజీల గంజాయిని చింతూరు సీఐ యువకుమార్ ఎస్సై యాదగిరిలు చాకచక్యంగా పట్టుకున్నారు.

విశాఖపట్నంలో బొగ్గు లోడు చేసుకొని అక్కడ నుండి మారేడుమిల్లి ఘాట్లో గంజాయి లోడు చేసుకొని అక్కడ చింతూరు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా *తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసుకొని గంజాయి రవాణాకు పాల్పడుతున్న లారీని పోలీసులు పట్టుకొని ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి స్మగ్లింగ్ కి స్మగ్లర్లు తెలివిగా ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఒక పెద్ద కంటైనర్ నెం. యూపీ11టీ 7815లో బొగ్గు లోడు చేసుకొని దాని మధ్యలో గంజాయి సంచులు వేసి తరలించే ప్రయత్నానికి చింతూరు పోలీసులు చెక్ పెట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments