Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఫోటోతో బోర్డు పెట్టడం కొండముచ్చుకు నచ్చలేదు.. ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (18:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫోటోలను అధికారులు పెట్టారు. అలాగే, పలు ప్రభుత్వ భవనాలకు కూడా వైకాపా జెండా రంగులు వేశారు. ఈ రంగుల వ్యవహారం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. దీంతో వైకాపా శ్రేణులు కాస్త వెనక్కి తగ్గారు. 
 
అయితే, గ్రామ సచివాలయ భవనం ముందు జగన్ ఫోటోతో బోర్డును పెట్టారు. ఇది ఓ కొండముచ్చు (కోతి)కి కూడా నచ్చలేదు. దీంతో ఓ బోర్డును పీకిపారేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో కనిపించింది. 
 
గ్రామ సచివాలయ భవనంపైకి ఎక్కిన ఓ కొండముచ్చు జగన్ ఫోటోతో ఉన్న ఫోటోను పీకేందుకు నానా తంటాలు పడింది. చివరకు ఆ కోతి తన పనిని విజయవతంగా పూర్తి చేసింది. అంటే.. జగన్ ఫోటోతో ఉన్న బోర్డును అక్కడ నుంచి తొలగించేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments