Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఫోటోతో బోర్డు పెట్టడం కొండముచ్చుకు నచ్చలేదు.. ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (18:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫోటోలను అధికారులు పెట్టారు. అలాగే, పలు ప్రభుత్వ భవనాలకు కూడా వైకాపా జెండా రంగులు వేశారు. ఈ రంగుల వ్యవహారం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. దీంతో వైకాపా శ్రేణులు కాస్త వెనక్కి తగ్గారు. 
 
అయితే, గ్రామ సచివాలయ భవనం ముందు జగన్ ఫోటోతో బోర్డును పెట్టారు. ఇది ఓ కొండముచ్చు (కోతి)కి కూడా నచ్చలేదు. దీంతో ఓ బోర్డును పీకిపారేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో కనిపించింది. 
 
గ్రామ సచివాలయ భవనంపైకి ఎక్కిన ఓ కొండముచ్చు జగన్ ఫోటోతో ఉన్న ఫోటోను పీకేందుకు నానా తంటాలు పడింది. చివరకు ఆ కోతి తన పనిని విజయవతంగా పూర్తి చేసింది. అంటే.. జగన్ ఫోటోతో ఉన్న బోర్డును అక్కడ నుంచి తొలగించేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments