Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరంలో భూకంపం : చంపైకి 56 కిమీ దూరంలో...

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (07:51 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో శుక్రవారం వేకువజామున భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలు భూకంప లేఖినిపై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని చంపైకు 56 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు జాతీయ సిస్మోలజీ కేంద్రం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.43 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చిందని తెలిపింది. 
 
కాగా, ఈ నెల 11వ తేదీన కూడా ఇదే రాష్ట్రంలో భూకంపం వచ్చింది. గత శనివారం ఐజ్వాల్‌లో కనిపించిన ఈ భూకంప ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. వీటి కేంద్రాన్ని ఐజ్వాల్‌కు 31 కిలోమీట్ల దూరంలో గుర్తించారు. అదేవిధంగా గత నెల 29వ తేదీన కూడా 4.2 తీవ్రతతో చంపైలో భూప్రకంపనలు కనిపించాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments