Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (11:15 IST)
ఏపీలోని కాకినాడలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌కు చెందిన కారులో డ్రైవర్‌ మృతదేహం లభ్యమైంది. మృతుడు సుబ్రమణ్యంగా గుర్తించారు. గురువారం ఉదయం వ్యక్తిగత పనిపై భాస్కర్‌ను కారులో ఎక్కించుకున్నాడు. తొలుత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని డ్రైవర్‌ సోదరుడికి ఎమ్మెల్సీ చెప్పారు.
 
అయితే, ఉదయభాస్కర్ స్వయంగా కారులో సుబ్రమణ్యం మృతదేహాన్ని అతని తల్లిదండ్రుల నివాసానికి తీసుకువచ్చి శుక్రవారం తెల్లవారుజామున అతనికి అప్పగించారు. అనంతరం ఉదయభాస్కర్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్రమణ్యం గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తమ కుమారుడిని వైఎస్‌ఆర్‌సీపీ నేత హత్య చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments