Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయిడ్ ఆర్టిస్టులపై ఆధారపడిన తెదేపా : మంత్రి తానేటి వనిత

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:29 IST)
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించిందని రాష్ట్ర హోంమంత్రి వనిత అన్నారు. ఈ హత్య ఘటనపై హోంమంత్రి స్పందిస్తూ.. కాకినాడలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రమేయంపై ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
 
ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి అన్నారు. ప్రభుత్వం, సీఎం జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని క్రిమినల్ కేసు పురోగతిని బట్టి తెలుస్తోందని ఆమె అన్నారు.
 
అలాగే, కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి న్యాయం చేయలేదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. అధికార ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విమర్శలకు మంత్రి సమాధానమిస్తూ, ఆ టీడీపీ నేతలను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు. 
 
ఏపీ మంత్రుల బస్సుయాత్ర, ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ప్రచారంపై ఆమె వ్యాఖ్యానించారు, సంక్షేమ విధానాల ప్రయోజనాలు వారికి అందుతున్నాయా లేదా అని చూసేందుకు పాలకులు ప్రతి ఇంటిని వెళ్లి సందర్శిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments