Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావోస్ గడ్డపై అరుదైన ఘటన-కేటీఆర్-జగన్ మీట్.. ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:05 IST)
ktr_jagan
దావోస్ గడ్డపై అరుదైన ఘటన చోటుచేసుకుంది. దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు  రావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన నేతలు ఇలా భేటీ కావడం చర్చనీయాంశమైంది. కాగా దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో జగన్-కేటీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంక విదేశీ గడ్డపై సీఎం జగన్‌తో కలిసి దిగిన ఫోటోలను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. "నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది" అని రాసుకొచ్చారు కేటీఆర్. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments