Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను.. ఆంబులెన్స్‌లో తరలించారు.. ఎక్కడ?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే ఆంబులెన్స్‌లో రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వున్న అనేక మంది రోగులను ఆస్పత్రికి అతివేగంగా చేరవేసే ఆంబులెన్సుల్లో గంజాయి ప్యాకెట్లను వుంచి తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. 
 
విశాఖపట్నం మార్గం మీదుగా పెద్ద మొత్తంలో ఆంబులెన్స్ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో ఆ మార్గం ద్వారా వచ్చిన ఆంబులెన్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో 1,813 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు కనుగొన్నారు. 
 
ఈ గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల 70 లక్షల మేర వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments