Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో ఈనెల 19న డ్రాగన్ ఫోర్స్ కరాటే కప్

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:03 IST)
విశాఖపట్నంలో డ్రాగన్ ఫోర్స్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్, కరాటే కప్ ని విశాఖ నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ఆవిష్క‌రించారు.


ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ  రమణికుమారి,  బాణాల శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ  కార్పొరేటర్, డ్రాగన్ ఫోర్స్ ఫౌండర్ చిగురుపల్లి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ‌డోకాయ్ డు కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే శివ గణేష్, సౌత్ ఇండియా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏ. కిషోర్, విశాఖపట్నం, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ .శ్రీను కూడా హాజ‌ర‌య్యారు.


ఈ నెల 19వ తేదీన డ్రాగన్ ఫోర్స్ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ కరాటే పోటీలు, ఎఫ్సిఐ కాలనీ( ఆపిల్ పార్క్) భాస్కర్ గార్డెన్స్, మర్రిపాలెంలో జరుగుతాయ‌ని సి.హెచ్ సతీష్ కుమార్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments