Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయ సిబ్బంది ఇంటింటి అవగాహన ... 'సిటిజన్‌ అవుట్‌ రీచ్‌'

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (17:57 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి వినూత్నంగా సిటిజన్‌ అవుట్‌ రీచ్‌స  కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. ప్రతి నెలా చివరి వారంలో జరిగే సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డ్ వాలంటిర్లు తప్పక  పాల్గొనాల‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ సూచించారు. వారికి సంబందించిన క్లస్టర్ల‌లో క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సేవలు వంటి వాటిపై అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. రెండు రోజుల పాటు సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్ లలో అవుట్ రీచ్‌ కార్యక్రమం  పకడ్బందీగా పూర్తి చేసేలా ఇన్ ఛార్జ్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. 
 
 
విజ‌య‌వాడ న‌గ‌రంలోని 286 సచివాలయాల పరిధిలో సిటిజన్ అవుట్ రీచ్‌ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకముల క్యాలెండర్‌  ప్రకారం ఏయే నెలలో ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వం స‌చివాల‌యాల ద్వారా అందించే సేవల వివరాలు, సమస్యల పరిష్కారం కోసం సంప్రదించవలసిన సచివాలయ సిబ్బంది ఫోన్ నెంబర్లను తెలియజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments