Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితులను డాక్టర్లు పిండెేస్తున్నారు: అంబటి రాంబాబు

Webdunia
మంగళవారం, 18 మే 2021 (22:26 IST)
కరోనా బాధితులను కొందరు డాక్టర్లు పిండెేస్తున్నారన్నారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో  హస్పిటల్స్ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయి.
 
మానవాతా దృక్పథం లేని వైద్యులు జాతికి భారం. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలి.
ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదు. సత్తెనపల్లిలో అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తాం. కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోంది.
 
తండ్రి చనిపోతే పిల్లలు దహనం చేయలేని పరిస్థితి. ఆధునిక సమాజంలో ఇలాటి పరిస్థితలు 
దురదృష్టకరం. మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు పెద్దపీట చేయటం శోచనీయం. 
అనాధ శవాల ఖననం కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావటం మంచి పరిణామం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments