Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేవుడు జగన్ పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, నాలుకలు చీరేస్తాం...

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (12:49 IST)
టీడీపీ నాయ‌కుడు పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు ఆగ‌క‌పోవ‌డంతో బారికేడ్లు అడ్డం పెట్టి నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో కాసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది.
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి వ్యక్తిగతంగా దూషిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చ‌రించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ఆలోచనలు మాని, బుద్ధి తెచ్చుకోవాలని ఆయ‌న హితవు పలికారు. మా దేవుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే,  టిడిపి నాయకుల నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. ఇక‌పై టీడీపీ నేత‌లు మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్ర‌త్త పెట్టుకోవాల‌ని, విమ‌ర్శ అయితే ఫ‌ర‌వాలేద‌ని... వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఏమిట‌ని అరుణ్ కుమార్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments