Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు 45 మంది సల‌హాదారులా? 25మందికి క్యాబినేట్ హోదానా?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (10:15 IST)
ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థపై ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. ప్రజలకు పనికిరాని ఈ వ్య‌వ‌స్థ వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాకు గండిప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. ప్రభుత్వ సలహాదారుల వ్యవస్థ అస‌లు ఎవరికి ఉపయోగపడుతుందో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పాలని అశోక్ బాబు డిమాండు చేశారు.

సలహాదారుల వ్యవస్థే పనికిరాని, పనికిమాలిన వ్యవస్థని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు. ఏ అర్హత, అనుభవం ఉన్నాయని జగన్ ప్రభుత్వం 45మందిని సలహాదారులుగా నియమించింది? అని ప్రశ్నించారు. వారిలో 25 మందికి కేబినెట్ హోదా కూడా ఎలా ఇచ్చారని పేర్కొన్నారు.
 
ప్ర‌భుత్వానికి మంచి స‌ల‌హాలు ఇవ్వాల్సిన స‌ల‌హాదారులు... రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తే, ప్ర‌తిప‌క్షాల‌కు సమాధానాలు ఇస్తున్నార‌ని ఆయ‌న ప‌రోక్షంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డిని ప్ర‌స్తావించారు. అస‌లు వారు ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇవ్వ‌కుండా, మీడియా ముందుకు వ‌చ్చి... ప్ర‌తిప‌క్షాలపై విరుచుకుప‌డ‌టం ఏంట‌ని ప్ర‌శ్నించారు వీరు ప్ర‌జ‌ల‌కు నీతులు చెప్పే స్థాయికి ఎదిగార‌ని విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments