Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధైర్య పడకండి మేమంతా మీకు ఉన్నాం: కరోనా రోగులతో చెవిరెడ్డి

Webdunia
బుధవారం, 5 మే 2021 (20:27 IST)
తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌ను బుధవారం సందర్శించారు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆక్సిజన్ తీసుకుంటూ బెడ్లపై ఉన్న కరోనా బాధితులను స్వయంగా పలకరించి ధైర్యం చెప్పారు. అధైర్య పడవద్దని మేమంతా ఉన్నామంటూ భరోసా కల్పించారు.
 
ఈ కేంద్రంలో ఉన్న వేయి మంది కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాల పట్ల ఎమ్మెల్యే అధికారులను ఆరా తీశారు. దేశంలోనే శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌కు గొప్ప పేరుంది. మన సేవలను కూడా ఆ స్థాయిలో మరింత ఇనుమడింప చేసేలా కరోనా బాధితులకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
 
నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీ పదరాదని స్పష్టం చేశారు. చిన్న పాటి సమస్యలు ఏవైనా ఉంటే త్వరితగతిన అధిగమించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments