అధైర్య పడకండి మేమంతా మీకు ఉన్నాం: కరోనా రోగులతో చెవిరెడ్డి

Webdunia
బుధవారం, 5 మే 2021 (20:27 IST)
తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌ను బుధవారం సందర్శించారు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆక్సిజన్ తీసుకుంటూ బెడ్లపై ఉన్న కరోనా బాధితులను స్వయంగా పలకరించి ధైర్యం చెప్పారు. అధైర్య పడవద్దని మేమంతా ఉన్నామంటూ భరోసా కల్పించారు.
 
ఈ కేంద్రంలో ఉన్న వేయి మంది కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాల పట్ల ఎమ్మెల్యే అధికారులను ఆరా తీశారు. దేశంలోనే శ్రీ పద్మావతి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్‌కు గొప్ప పేరుంది. మన సేవలను కూడా ఆ స్థాయిలో మరింత ఇనుమడింప చేసేలా కరోనా బాధితులకు సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
 
నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీ పదరాదని స్పష్టం చేశారు. చిన్న పాటి సమస్యలు ఏవైనా ఉంటే త్వరితగతిన అధిగమించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments