Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వార్తలన్నీ ఉత్తుత్తివే - సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Webdunia
బుధవారం, 25 మే 2022 (17:03 IST)
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా, ఆయన చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం పచ్చజెండా ఊపారంటూ ప్రచారం సాగుతోంది. గతంలో జనసేన పార్టీలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వార్తలపై వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఇలాంటి వార్తల కోసం మనం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఒకవేళ తాను ఏదేని పార్టీలో చేరితే ఖచ్చితంగా మీడియాకు వెల్లడిస్తానని, అంతేగానీ, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments