Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diamond Hunting: వ్యవసాయ కూలీకి వజ్రంతో జాక్ పాట్- చేతికి రూ.30లక్షలు

సెల్వి
బుధవారం, 28 మే 2025 (17:37 IST)
కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం జొన్నగిరి, తుగ్గలి, పెరవలి వంటి గ్రామాల్లో వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయనేది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడి ఎంతో మందికి వజ్రాలు లభించిన సంఘటనలు అనేకం. తాజాగా ఇటీవల మద్దికేర మండలం పెరవలి గ్రామంలో పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలికి ఒక వజ్రం లభించింది. 
 
కర్నూల్ జిల్లా పత్తికొండ ప్రాంతంలో మద్దికెర మండలం పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న ఈ వజ్రాల వేటలో వ్యవసాయ కూలీ జాక్ పాట్ కొట్టేశాడు. పెరవలి గ్రామానికి చెందిన అతనికి దొరికిన వజ్రం భారీగానే ధర పలికింది. రూ.30లక్షలకు ప్రైవేటు వ్యాపారులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేసి దాంతోనే సంతృప్తి చెందాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments