Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు... అలిపిరి వద్ద గంటల తరబడి వెయిటింగ్

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (14:38 IST)
తిరుమలలో తిరిగి సాధారణ స్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు బాగా తగ్గిపోవడంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. శనివారం నాడు అలిపిరి వద్ద భారీగా వాహనాలు చెకింగ్ పాయింట్ వద్ద బారులు తీరాయి.

 
వాహనాల రద్దీతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు 66,763 భక్తులు దర్శించుకున్నట్లు తితిదే తెలిపింది. రూ. 4.29 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది.

 
మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తిరుమలలో అద్దె గదుల కొరత ఏర్పడింది. దీనితో భక్తులు పెద్దసంఖ్యలో గదుల కోసం వేచి చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments