Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (11:00 IST)
శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనానికి 16 గంటలు పట్టింది. కాగా ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు ఉన్నవారు 4 గంటల్లో స్వామివారి దర్శనం పొందగలిగారు.
 
అలాగే భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డి) దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం 5 గంటల వేచి ఉన్నారు.
 
కాగా, సోమవారం 71,824 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదనంగా స్వామివారికి కానుకగా హుండీలో రూ.4.01 కోట్లు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments