తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (11:00 IST)
శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనానికి 16 గంటలు పట్టింది. కాగా ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు ఉన్నవారు 4 గంటల్లో స్వామివారి దర్శనం పొందగలిగారు.
 
అలాగే భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డి) దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం 5 గంటల వేచి ఉన్నారు.
 
కాగా, సోమవారం 71,824 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదనంగా స్వామివారికి కానుకగా హుండీలో రూ.4.01 కోట్లు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments