తిరుమలో సర్వదర్శనం టోకెన్లకు ఎగబడిన భక్తులు...

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (11:18 IST)
తిరుమలలో భక్తుల తోపులాట జరిగింది. సర్వదర్శన టిక్కెట్ల కోసం భక్తులు ఎగబడ్డారు. దీంతో ఈ తోపులాట సంభవించింది. గత రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేశారు. దీంతో ఈ టోకన్ల కోసం భక్తులు తమ చంటి బిడ్డలతో కలిసి క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే, ఒక్కసారిగా భక్తులు టోకెన్లకు ఎగబడటంతో తోపులాట జరిగింది. 
 
రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లను భక్తులు పంపిణీ చేశారు. అయితే గోవిందరాజస్వామి సత్రం వద్ద వేచివున్న భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 
 
తితిదే విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను నిలువరించలేకపోయారు. మరోవైుపు తోపులాటలో గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరిలంచారు. ఈ సర్వదర్శన టోకెన్లను అధిక ధరకు తితిదే అధికారులు, సిబ్బంది బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments