తెలంగాణలో కోవిడ్ వేరియంట్.. కొత్తగా ఆరు BA.2 కేసులు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:45 IST)
ఒమిక్రాన్ వేరియంట్  బి.ఎ. 2కు చెందిన ఆరు కేసులు తెలంగాణ నమోదైనాయి. జనవరి- మార్చి మధ్య, దక్షిణాఫ్రికాలో మొదటిసారి సీక్వెన్స్ చేయబడిన ఎల్452ఆర్ ఓమిక్రాన్ వేరియంట్‌ కేసులు దేశంలో సుమారు 57 కేసులు నమోదైనాయి. వీటిలో తెలంగాణలో ఆరు, ఏపీలో 11, కర్ణాటకలో 18 నమోదైనాయి.
 
ఇకపోతే..ఒమిక్రాన్ యొక్క వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోగల ఈ కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ కేసులు దేశంలో అక్కడక్కడ నమోదవుతూనే వున్నాయి.  ఒమిక్రాన్-ఎల్ 452ఆర్ చాలా ప్రమాదకరమైన వేరియంట్ అని తాజా అధ్యయనంలో తేలిందని డాక్టర్ డింగ్ చెప్పారు. . బిఎ.2 ప్లస్ ఎల్ 452ఆర్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. 
 
రాబోయే వారాల్లో, ఇలాంటి మరిన్ని ఒమిక్రాన్ వేరియంట్లు కనిపిస్తాయని, వాటిలో ప్రతిదాన్ని ట్రాక్ చేయడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని ఎనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

Allari Naresh: అల్ల‌రి న‌రేష్ హీరోగా క‌న‌క దుర్గ‌ చిత్రం లాంచ‌నంగా ప్రారంభం

అవును పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాను : త్రిష కౌంటర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments