Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఇమేజ్ బిల్డప్ చేయడం కోసమే జాతీయ దినపత్రికతో ఒప్పందం: దేవినేని ఉమ

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇమేజ్‌ను భారీగా బిల్డప్ చేయడం కోసమే ఓ జాతీయ దిన పత్రికతో ఒప్పందం కుదుర్చుకున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఇందుకోసం సుమారు 8.15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ నిన్న ప్రత్యేక జీవో జారీ చేయడంతో తెలిసిందని పేర్కొన్నారు.
 
జగన్ సర్కారు పేరుప్రతిష్ఠలు కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో పరువు కాపాడాలంటూ ఒక పత్రికతో ఒప్పందం చేసుకోవడమా, ప్రభుత్వం, ప్రభుత్వ నేతల ప్రతిష్ఠలు కాపాడేలా అందులో ప్రచురణ, మీ భజన కోసం 8.15 కోట్లు ప్రజాధనం వృదా చేయడమా అని ప్రశ్నిం చారు.
 
సమాచార శాఖ దగ్గర నిధులు లేకపోయినా అదనపు నిధులు మంజూరు చేయించారు. పేరు ప్రతిష్ఠలు మనం ప్రజలకు చేసే సేవలను బట్టి వస్తాయి కానీ డబ్బులిచ్చి కొనుక్కోవడం కాదని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments