Webdunia - Bharat's app for daily news and videos

Install App

దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో దేవినేని రమణ స్థానం సుస్థిరం- దేవినేని ఉమా

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (18:52 IST)
దివంగత తెలుగుదేశంపార్టీ నాయకుడు మాజీ మంత్రి శ్రీ దేవినేని వెంకటరమణ 22వ వర్ధంతి ని పురస్కరించుకుని ఆయన సోదరుడు మాజీ మంత్రి శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ తన నిరుపమాన సేవలతో దేవినేని రమణ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నాడని 22 సంవత్సరాలు గడిచినా ఆయన పట్ల  ప్రజల ఆదరణలో ప్రేమ ఆప్యాయతలలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం కరోనా మహమ్మారి బారినపడి అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు స్థానిక నేతలతో కలిసి నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments