Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం పేరుతో చెరువు ధ్వంసం- నారాయణ అవినీతి వల్లే .. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

Webdunia
బుధవారం, 24 జులై 2019 (19:01 IST)
నెల్లూరు చెరువు మిగులు జలాల మళ్లింపు కాలువలో అక్రమాలు జరిగాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంబంధిత శాఖా మంత్రిని కోరారు. నెల్లూరు చెరువును సుందరీకరణ పేరుతో గత ప్రభుత్వం నాశనం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన నెల్లూరు చెరువు సామర్త్యాన్ని గత ప్రభుత్వం ఎలా తగ్గించిందో వివరించారు. కేంద్రం అమృత పథకం కింద ఇచ్చిన నిధులను స్వాహా చేసేందుకు నెల్లూరు చెరువు సుందరీకరణ పేరుతో కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఇరిగేషన్‌ అధికారుల అనుమతి లేకుండా వేలాది మంది రైతుల నోళ్లలో మట్టికొట్టారని అన్నారు. తనకు సంబంధం లేని ఇరిగేషన్‌ చెరువును నాశనం చేయడంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రమేయాన్ని ప్రస్తావించారు.

దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. సభ్యులు చెబుతున్న అంశాలు పరిగణలోకి తీసుకొని సమగ్రమైన దర్యాప్తు చేసి తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments