Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో డెంట‌ల్ క్లినిక్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (10:05 IST)
విశాఖ ప‌ట్నంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. విశాఖ పట్నం సీతమ్మధార జీవీఎంసి 14  వ వార్డు పరిధిలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో డాక్టర్ సుధాకర్ పట్నాయక్ ఆధ్వ‌ర్యంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు.

ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైద్య సేవ‌ల‌ను ప్రారంభించారు. విశిష్ట అథితులుగా విశాఖపట్నం కాకినాడ పెట్రొలియం కెమికల్ & పెట్రోకెమికల్ ఇన్వెస్టుమెంట్ రీజియన్ చైర్ పర్సన్ చొక్కాకుల లక్ష్మి వెంకటరావు, రాష్ట్ర శిష్టికరణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్ ప‌ర్సన్ అనూష పట్నాయక్, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విశాఖ‌లో వైద్య‌సేవ‌లు అందించే ఆసుప‌త్రుల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాల‌ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఇ.ఎన్.టి. వైద్యుల అవ‌స‌రం ఇపుడు ఎంతో ఉంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments