Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో డెంట‌ల్ క్లినిక్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (10:05 IST)
విశాఖ ప‌ట్నంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. విశాఖ పట్నం సీతమ్మధార జీవీఎంసి 14  వ వార్డు పరిధిలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో డాక్టర్ సుధాకర్ పట్నాయక్ ఆధ్వ‌ర్యంలో 4డిఎస్ డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు.

ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైద్య సేవ‌ల‌ను ప్రారంభించారు. విశిష్ట అథితులుగా విశాఖపట్నం కాకినాడ పెట్రొలియం కెమికల్ & పెట్రోకెమికల్ ఇన్వెస్టుమెంట్ రీజియన్ చైర్ పర్సన్ చొక్కాకుల లక్ష్మి వెంకటరావు, రాష్ట్ర శిష్టికరణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్ ప‌ర్సన్ అనూష పట్నాయక్, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విశాఖ‌లో వైద్య‌సేవ‌లు అందించే ఆసుప‌త్రుల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాల‌ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఇ.ఎన్.టి. వైద్యుల అవ‌స‌రం ఇపుడు ఎంతో ఉంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments