ఏపీలో డిగ్రీ ఇక ఇంగ్లీష్ మీడియంలోనే..

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:38 IST)
రాష్ట్రంలో ఇకపై డిగ్రీ కోర్సుల్లో తెలుగు మీడియం కనుమరుగు కానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే అన్ని కోర్సుల బోధన జరగనుంది.

ఉన్నత విద్యామండలి: దర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మాధ్యమంలో నడుస్తున్న డిగ్రీ కళాశాలలన్నీ రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి తప్పని సరిగా మారాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments