Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త జిల్లాలు.. జనసేనాని ఏమన్నారంటే?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:36 IST)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన ప్రారంభమై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ పాలకుల కోరిక మేరకు ఇష్టారీతిన జిల్లాల విభజన జరిగిందని పవన్ కల్యాణ్ చెప్పారు. 
 
లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిందని, ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేపట్టారని పవన్ విమర్శించారు. 
 
జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాలని, కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కూడా ఇబ్బందులు తప్పడం లేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. 
 
రంపచోడవరం కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయం పట్టించుకోలేదని, రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments