Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో వాయుగుండం: ఆ మూడు జిల్లాలకు వర్షాలు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:15 IST)
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీ జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్న ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర మధ్య తీరం దాటే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

 
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. కాగా తీర ప్రాంతంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments