Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైందా? మాస్క్ మస్ట్!!

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (07:53 IST)
దేశ రాజధాని ఢిల్లీ కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని కోరుతున్నారు. ఈ మేరకు సమావేశమైన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ (డీడీఎంఏ) మాస్క్ ధరించని వారి నుంచి రూ.500 అపరాధం వసూలు చేసేలా ఆదేశాలు జారీచేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలు, కాలేజీలను మూసివేసేలా ఆదేశాలు ఇవ్వబోమని డీడీఎంఏ అధికారులు స్పష్టం చేశారు. అదేసమయంలో నిబంధనలను క్రమంగా కఠినతరం చేస్తుంది. 
 
మరోవైపు, బుధవారం వెల్లడించిన గణాంకాల మేరరకు ఢిల్లీలో కొత్తగా 2067 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 40 మంది చనిపోయారు. కొత్త కేసుల్లో అత్యధిక భాగం హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మిజోరంలోనే బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. 
 
మరోవైపు, గత మూడు నెలలుగా దేశంలో ఒక్క శాతానికి దిగువనే ఉన్న ఆర్ వాల్యూ ఈ నెల 12-18వ తేదీతో ముగిసిన వారంలో 1.07 శాతానికి పెరగడం యాక్టివ్ పెరిగిందని చెన్నైకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments