Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న ఉమ్మడి పగో జిల్లాలో జనసేనాని పర్యటన

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (07:29 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా పేరుతో ఓ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఇప్పటికే అనంతపురం జిల్లాలో పర్యటించి పలువురు కౌలు రైతు కుటుంబాలకు తన వ్యక్తిగత నిధులతో ఆర్థిక సాయం చేశారు. ఇపుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీన ఆయన ఈ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 
 
ఈ యాత్రలో భాగంగా, ఆయన 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళతారు. అక్కడ ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ తరపున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. 
 
ఆపై చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆత్మహత్యలకు పాల్పడిన మరికొందరు రైతులకు ఆయన లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments