Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిచాంగ్ తుపాను.. నిండుతున్న గోదావరి రిజర్వాయర్లు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (10:27 IST)
మిచాంగ్ తుపాను కారణంగా గోదావరి జిల్లాల పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్లు, చెరువులు నిండుతుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెంలోని యర్ర కాలువ నుంచి కరాటం కృష్ణమూర్తి రిజర్వాయర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. మరోరోజు వర్షం కురిస్తే జలాశయం నిండుకుండలా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి స్థాయి 83.50 మీటర్లకు గాను 82.68 మీటర్ల నీటిమట్టం ఉంది. 
 
జలాశయంలోకి ఇప్పటి వరకు 15,372 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు జలాశయానికి బుధవారం 1,493 క్యూసెక్కుల నీరు చేరింది. 
 
రిజర్వాయర్‌ బేసిన్‌ మట్టం 355.18 అడుగులు కాగా సామర్థ్యం 355 అడుగులుగా ఉందని రిజర్వాయర్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎ. పరమానందం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments