Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోస్తాంధ్రను భారీ వర్షాలతో కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (13:33 IST)
మిగ్ జాం తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో బంగాళాఖాతం సముద్ర తీరానికి సమాంతరంగా కదులుతూ వస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావారణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
 
తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా జిల్లాలకు ముప్పు పొంచి వుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లవద్దనీ సూచిస్తున్నారు. తిరుమల తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల స్వామివారి దర్శనానంతరం చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను దర్శించేందుకు భక్తులు ప్రస్తుతం వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments