Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన 'అసని'

Webdunia
సోమవారం, 9 మే 2022 (07:24 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ఇపుడు తీవ్ర రూపం దాల్చింది. ఇది ఆదివారం సాయంత్రానికి మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను కార్ నికోబార్ దీవికి వాయువ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్టణంకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
అయితే, ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. అక్కడ నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 11వ తేదీన ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదేతరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మే 12వ తేదీన ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments