Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన 'అసని'

Webdunia
సోమవారం, 9 మే 2022 (07:24 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ఇపుడు తీవ్ర రూపం దాల్చింది. ఇది ఆదివారం సాయంత్రానికి మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాను కార్ నికోబార్ దీవికి వాయువ్యంగా 610 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్టణంకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
అయితే, ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ మే 10వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. అక్కడ నుంచి దిశ మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా ఉత్తరాంధ్ర తీరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 11వ తేదీన ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఇదేతరహా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మే 12వ తేదీన ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments