Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను... ఏపీలో మళ్లీ వర్షాలు

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (08:42 IST)
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు "దానా" అని పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్న ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. 
 
ఈ అల్పపీడనం ఈ నెల 22వ తేదీ నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23వ తేదీ నాటికి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 25వ తేదీన కోస్తాంధ్ర, యానాంలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, ఈ నెల 20, 24వ తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈ నెల 20వ తేదీన రాయలసీమలో అక్కడక్కడ బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అందువల్ల జాలర్లలు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments