Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు.. అక్టోబర్ 13, 14 తేదీల్లో..?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (14:35 IST)
గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే. ఈ తుఫానును ప్రజలు ఇంకా మరిచిపోకముందే వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయం తెలిపింది. బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
అక్టోబర్ 13, 14 తేదీల్లో బంగాళాఖాతంలో ఈ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను 15న తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాను కారణంగా తెలంగాణలో మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
 
తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వాన నీరు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments