Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గా మల్లేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న సీఎస్. స‌మీర్ శ‌ర్మ‌

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (17:57 IST)
బెజ‌వాడ‌లోని క‌న‌క దుర్గ‌మ్మ దేవ‌స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణి మోహన్, ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం చేసిన ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు పూజ నిర్వ‌హించారు. అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారిని కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు ద‌ర్శించుకున్నారు. సీ.ఎస్. ప‌ద‌వి అలంక‌రించిన త‌ర్వాత తొలిసారిగా స‌మీర్ శ‌ర్మ అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments