Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనపర్తి జిల్లాలో మొసలి కలకలం..

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:21 IST)
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పాములు జన సంచారంలోకి వస్తున్నాయి. వనపర్తి జిల్లా ఫుల్గర్ చర్ల గ్రామంలోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి రెండు గంటల సయయంలో ఊరి చివర ఉండే పొలాల నుంచి గ్రామంలోకి మొసలి ప్రవేశించింది. 
 
దీంతో గ్రామస్థులు భయాందోళను గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తెల్లవారుజామున వచ్చి గ్రామస్తుల సహాయంతో మొసలిని బంధించారు. అనంతరం మొసలి ని తీసుకెళ్లి బీచూపల్లి వద్ద కృష్ణానదిలో వదిలిపెట్టారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments