Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి ఆంటీ దక్కేలా చూడు దేవుడా.. ఆలయంలో యువకుడి మొక్కు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:28 IST)
కర్ణాటకలోని హసన్లో ఉన్న హసనాంబ ఆలయంలో కొందరు భక్తులు విచిత్రమైన కోరికలు కోరారు. ఆలయ నిర్వాహకులు హుండీని తెరిచి చూడగా .. అందులో భక్తుల కానుకలతో పాటు .. కొన్ని చీటీలు బయటపడ్డాయి.

ఇందులో తమ ఎమ్మెల్యేను మార్చేయాలని ఒకరు కోరగా .. తమ కాలనీలో గుంతలు పడ్డాయని మరొకరు రాశారు. ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని రక్తంతో చీటీ రాసింది. తనకు పక్కింటి ఆంటీ దక్కేలా చూడాలంటూ బీటెక్ చదువుతున్న ఓ కుర్రాడు కోరుకున్నాడు.

తను హీరో అవ్వాలని ఓ యాభయ్యేళ్ల వ్యక్తి మొక్కుకున్నాడు. హసనాంబ ఆలయాన్ని ఏడాదిలో 9 రోజులు మాత్రమే తెరుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments