Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావ మరదలిని చంపేశాడు.. భార్యను భర్త కొడవలితో నరికేశాడు..

మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గ్యాంగ్ రేప్‌లతో పాటు హత్యా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. జీడిమెట్లలో శనివారం దారుణం వెలుగులోకి వచ్చింది. సౌమ్య అనే విద్యార్థిని బావ కృష్ణయ్య హత్య చేశాడు. సౌమ్య మర

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (12:59 IST)
మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గ్యాంగ్ రేప్‌లతో పాటు హత్యా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. జీడిమెట్లలో శనివారం దారుణం వెలుగులోకి వచ్చింది. సౌమ్య అనే విద్యార్థిని బావ కృష్ణయ్య హత్య చేశాడు. సౌమ్య మరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందనే కోపంతో బావ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె సంఘటనా స్థలంలో చనిపోవడంతో ఐడిఎల్ చెరువులో పడేశాడు. తరువాత నిందితుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 
 
మరోవైపు భార్యను భర్త కొడవలితో నరికి చంపిన ఘటన వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం వెంగళాయపల్లిలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మిని (28) భర్త చంద్రశేఖర్ రెడ్డి నరికి చంపేశాడు. ఘటనా స్థలంలోనే బాధితురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు చంద్రశేఖర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం