Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్డీయే అధికారులకు కనువిప్పు... రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో శుభ్రతా చర్యలు

వరుణ్
శుక్రవారం, 7 జూన్ 2024 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించింది. దీంతో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సాథ్యంలోని వైకాపా ప్రభుత్వం దిగిపోయింది. త్వరలోనే టీడీపీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారుల వైఖరిలో మార్పును శ్రీకారం చుట్టింది. 
 
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో రాజధానిలో మార్పు మొదలైంది. వైకాపా పాలనలో గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసిన సీఆర్డీఏ.. ప్రస్తుతం అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది. 
 
అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారిని అద్దంలా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. రహదారిపై ఉన్న విద్యుత్తు దీపాలకు మరమ్మతులు చేయిస్తున్నారు. ప్రస్తుతం శంకుస్థాపన ప్రాంతంలో సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments