శ్రీకాకుళంలో అడుగుపెట్టిన కరోనా వైరస్ - 3 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కరోనా వైరస్ వ్యాపించని జిల్లాలు రెండు ఉన్నాయి. అవే... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు. అయితే, ఇందులో శ్రీకాకుళం జిల్లాలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్నాయి. మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్టు సమాచారం. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన హెల్త్ బులిటెన్ మేరకు... ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 61 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం 1016కు చేరాయి. 
 
ఈ కొత్త కేసులో శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో కృష్ణాలో 25 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 14, నెల్లూరు, కడప జిల్లాల్లో నాలుగు, అనంతపురం జిల్లాలో ఐదు, గుంటూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలో మూడు చొప్పున నమోదవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments