Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో అడుగుపెట్టిన కరోనా వైరస్ - 3 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కరోనా వైరస్ వ్యాపించని జిల్లాలు రెండు ఉన్నాయి. అవే... శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు. అయితే, ఇందులో శ్రీకాకుళం జిల్లాలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్నాయి. మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్టు సమాచారం. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన హెల్త్ బులిటెన్ మేరకు... ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 61 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం 1016కు చేరాయి. 
 
ఈ కొత్త కేసులో శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో కృష్ణాలో 25 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 14, నెల్లూరు, కడప జిల్లాల్లో నాలుగు, అనంతపురం జిల్లాలో ఐదు, గుంటూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలో మూడు చొప్పున నమోదవుతాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments