Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో దారుణం: ఏకాంతంగా వున్న జంటపై..?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (17:19 IST)
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకాంతంగా ఉన్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ, చికిత్స పొందుతూ మృతి చెందింది. 
 
నిజాంపట్నం మండలంపాలెం గుణంవారిపాలెంలో సోమవారం జరిగిందీ దారుణం. బొర్రా పున్నమ్మ(32), అద్దంకి బాలయ్యలపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 
 
అనంతరం తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బొర్రాపున్నమ్మ మృతి చెందింది. అద్దంకి బాలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలంలో దర్యాప్తు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments