Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో దారుణం: ఏకాంతంగా వున్న జంటపై..?

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (17:19 IST)
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏకాంతంగా ఉన్న జంటపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ, చికిత్స పొందుతూ మృతి చెందింది. 
 
నిజాంపట్నం మండలంపాలెం గుణంవారిపాలెంలో సోమవారం జరిగిందీ దారుణం. బొర్రా పున్నమ్మ(32), అద్దంకి బాలయ్యలపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 
 
అనంతరం తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బొర్రాపున్నమ్మ మృతి చెందింది. అద్దంకి బాలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలంలో దర్యాప్తు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments