Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:22 IST)
విశాఖ మన్యంలోని జికె.వీధి మండల పరిధి అమ్మవారి దారకొండ, పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం గ్రేహౌండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

గ్రేహౌండ్స్‌ దళాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు బృందాలూ కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నారు.

ఎదురుకాల్పులను ఎఎస్‌పి తుషార్‌ డూడి ధ్రువీకరించారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే గ్రామాలను జల్లెడ పడుతున్నారు.

ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. తాజా కాల్పులతో మన్యంలోని మారుమూల ప్రాంతాల గిరిజనులు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments