Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డు వ‌లంటీర్ల‌పై పెట్రోల్ పోయించి కార్పోరేట‌ర్ భ‌ర్త దాష్టీకం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (16:15 IST)
విజ‌య‌వాడ‌లోని కృష్ణ‌లంక మాజీ కార్పొరేట‌ర్ ఉమ్మడిశెట్టి బహుదూర్ వార్డు స‌చివాల‌యం వ‌లంటీర్ల‌పైనే దాష్టీకానికి పాల్ప‌డ్డాడు. 16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త అయిన ఉమ్మ‌డి బ‌హ‌దూర్ అక్క‌సుతో వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించాడు.

త‌మ వారికి చెందిన అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఈ వైసీపీ నేత, అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించాడు. ప్రాణ భయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

వారిపై తానే పెట్రోల్ పోయమన్నానని కార్పొరేటర్ భర్త చెపుతున్నార‌ని వ‌లంటీర్లు ఆరోపించారు. గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్ పైన ఉద్యోగినులు ఫిర్యాదులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments