Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: తిరుమలలో క్రిమి సంహారక ద్వారం, ఎలా పనిచేస్తుందంటే..!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:03 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళే అర్చకులు, ఉద్యోగులకు కోవిడ్-19 నుంచి రక్షణ కోసం ఆయుర్వేద క్రిమి సంహారక ద్వారం ఏర్పాటు చేసారు. దీన్ని డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ అని పిలుస్తారు. ఈ ద్వారాన్ని చెన్నైకి చెందిన ష, అభయ, మలజైన్ కుటుంబ సభ్యులు టిటిడికి విరాళంగా అందజేశారు.
 
నానో లైఫ్ సంస్థ ఈ టన్నెల్‌ను రూపొందించింది. ఇది ప్రపంచపు తొలి ఆయుర్వేదిక్ క్రిమి సంహారక ద్వారం అని దాన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ద్వారంలోకి మనిషి ప్రవేశించగానే సెన్సార్లు గుర్తించి క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తాయి. 
 
ఆలయంలోకి వెళ్ళేవారు, వచ్చే వారు దీనిద్వారా నడవడం వల్ల హానికరమైన క్రిములు బారిన పడకుండా ఉండొచ్చు. ఇలాంటి ద్వారాలను మరిన్ని తెప్పించేందుకు టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఈ ఆయుర్వేద క్రిమి సంహారక ద్వారం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments