Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: తిరుమలలో క్రిమి సంహారక ద్వారం, ఎలా పనిచేస్తుందంటే..!

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:03 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళే అర్చకులు, ఉద్యోగులకు కోవిడ్-19 నుంచి రక్షణ కోసం ఆయుర్వేద క్రిమి సంహారక ద్వారం ఏర్పాటు చేసారు. దీన్ని డిస్‌ఇన్ఫెక్షన్ టన్నెల్ అని పిలుస్తారు. ఈ ద్వారాన్ని చెన్నైకి చెందిన ష, అభయ, మలజైన్ కుటుంబ సభ్యులు టిటిడికి విరాళంగా అందజేశారు.
 
నానో లైఫ్ సంస్థ ఈ టన్నెల్‌ను రూపొందించింది. ఇది ప్రపంచపు తొలి ఆయుర్వేదిక్ క్రిమి సంహారక ద్వారం అని దాన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ద్వారంలోకి మనిషి ప్రవేశించగానే సెన్సార్లు గుర్తించి క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారి చేస్తాయి. 
 
ఆలయంలోకి వెళ్ళేవారు, వచ్చే వారు దీనిద్వారా నడవడం వల్ల హానికరమైన క్రిములు బారిన పడకుండా ఉండొచ్చు. ఇలాంటి ద్వారాలను మరిన్ని తెప్పించేందుకు టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఈ ఆయుర్వేద క్రిమి సంహారక ద్వారం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments